ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు

0
176

ప్రెస్ నోట్

విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొండపై గల మహా మండపం 7వ అంతస్తులోని ఉచిత వైద్య శిబిరంలో ఆలయ ఈ.ఓ వి.కె. సీనా నాయక్ గారు స్వయంగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఈ.ఓ మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైద్య అధికారులు, Trust board members, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: ​టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం, మార్చి 16 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం పోలీసు...
By Pagadala Venkateswar 2026-03-15 12:21:32 0 99
Andhra Pradesh
కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు నాయుడు సమావేశం
*ఢిల్లీ*    *కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో...
By Rajini Kumari 2025-12-20 14:45:53 0 141
Andhra Pradesh
మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని...
By Kothuru Murali 2026-01-06 09:17:03 0 122
Telangana
కర్తవ్యం–కరుణ కలిసిన దృశ్యం 🙏
*అమ్మ ఓటు వేయడానికి వెల్లడంతో...!!*   *పసిబిడ్డ ను లాలిస్తున్న కానిస్టేబుల్ అనిత...*...
By CM_ Krishna 2025-12-17 09:47:13 0 234
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com