విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
Posted 2025-12-22 07:46:00
0
180
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.
జ్యోతి నగర్ 42 ప్లాట్ల ప్రధాన దారి 2012 లోనే రెగ్యులరైజ్ అయిందని అందువల్లనే ఎస్ కే టి వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ కు మరియు మరికొంతమంది స్థల యజమానులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు అనుమతులు మంజూరు చేశారని కావున తమరు వీరందరికీ న్యాయం చేయాలని కోరగా కమిషనర్ గారు ఇప్పటివరకు మీరు తప్పించి నన్ను ఎవరూ నేరుగా వచ్చి నన్ను కలవలేదని కచ్చితంగా న్యాయ సలహా తీసుకొని న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
కమిషనర్ గారిని వెస్ట్ మేడోస్ అపార్ట్మెంట్ ప్లాట్ యజమానులైన బేవర సాయి సుధాకర్, ఇల్లా భాస్కర్ మరియు గంజి జోషి జోషిలు కలసి అనుమతులు మంజూరు చేసిన అంశం మరియు వాస్తవాలను తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్...
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
బోయకొండలో భక్తుల ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు.
బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల ఆటో శుక్రవారం సాయంత్రం కొండపై బోల్తా పడింది....
Punjab Launches Livestock Safety Drive After Floods |
Punjab’s Animal Husbandry Department has launched a clean-up, disinfection, and fogging...