విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్

0
158

విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్. 

 

జ్యోతి నగర్ 42 ప్లాట్ల ప్రధాన దారి 2012 లోనే రెగ్యులరైజ్ అయిందని అందువల్లనే ఎస్ కే టి వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ కు మరియు మరికొంతమంది స్థల యజమానులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు అనుమతులు మంజూరు చేశారని కావున తమరు వీరందరికీ న్యాయం చేయాలని కోరగా కమిషనర్ గారు ఇప్పటివరకు మీరు తప్పించి నన్ను ఎవరూ నేరుగా వచ్చి నన్ను కలవలేదని కచ్చితంగా న్యాయ సలహా తీసుకొని న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

 

కమిషనర్ గారిని వెస్ట్ మేడోస్ అపార్ట్మెంట్ ప్లాట్ యజమానులైన బేవర సాయి సుధాకర్, ఇల్లా భాస్కర్ మరియు గంజి జోషి జోషిలు కలసి అనుమతులు మంజూరు చేసిన అంశం మరియు వాస్తవాలను తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి ...
By Pagadala Venkateswar 2026-02-04 07:42:22 0 92
Andhra Pradesh
రాత్రి 11 తర్వత దబిడి దిబిడే
శ్రీకాకుళం ఎస్పీ గారు కె.వి. మహేశ్వర రెడ్డి గారు ఈ నుండి రాత్రి 11తరువాత రోడ్ల పై తిరిగిన ఎటువంటి...
By Manda Ramkumar 2026-03-26 01:20:27 0 115
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 88
Andhra Pradesh
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై...
By Ratna Sekhar 2026-02-28 19:24:52 1 407
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com