రాజధాని గ్రామం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన

0
193

అమరావతి...

 

*రాజధాని గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటన*

 

*మంత్రి నారాయణ కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు*

 

*స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిని ప్రారంభించిన మంత్రి*

 

*రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించిన మంత్రి నారాయణ*

 

*.......నారాయణ,మంత్రి కామెంట్స్....*

 

*అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నాం*

 

*ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం*

 

*గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించాం*

 

*98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించాం*

 

*రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌళిక వసతుల పనులు చేపడతాం*

 

*అన్ని గ్రామాల్లో రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,వరద నీటి కాలువలు,వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం*

 

*ఇన్నర్ రింగ్ రోడ్,స్పోర్ట్స్ సిటీ,రైల్వే లైన్,రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటాం*

 

*ల్యాండ్ పూలింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం*

 

*ల్యాండ్ పూలింగ్ కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూసేకరణ పై నిర్ణయం తీసుకుంటాం*

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు.: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం...
By Pagadala Venkateswar 2026-04-28 03:41:15 0 64
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 127
Andhra Pradesh
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:57:52 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com