నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర

0
132

*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర* 

*ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ ఎంపీటీసీ యల్లంపల్లి రత్నమ్మ వైసీపీ కి రాజీనామా.* 

*అనేక మంది ఆమంచర్ల పంచాయతీకి చెందిన అప్పయకండ్రిగ, స్వర్ణ జ్యోతి నగర్, సేవజ్యోతి కాలనీ, మట్టెంపాడు, మన్నవరపాడు వైసీపీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.*  

--------------------------------

 

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ యంపిటీసీ యల్లంపల్లి రత్నమ్మ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు.

 

🔸 అందరం కలసికట్టుగా ఒక్కతాటిపై ఉండి, ప్రజలకు అందుబాటులో ఉందాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

🔸 నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికి అండగా ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

🔸 భవిష్యత్తులో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, గెనేడి వెంకటేశ్వర్లు నాయుడు, మల్లినేని వేణు నాయుడు, జెడ్.పి. కో ఆప్షన్ మెంబెర్ అల్లాబక్షు, వాకా వెంకటేశ్వర్లు, నీటిసంసంఘం అధ్యక్షులు వేమినేని మురళీధర్, డేగా గంగాధర్, మల్లినేని వెంకట రమణమ్మ, గుడి రఘురామయ్య, బాబు, శీనయ్య, ప్రవీణ్, అచ్చి పుట్టయ్య, ప్రసాద్, పూనూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా? బాపట్ల:...
By Gadiyapudi Narendra 2025-12-28 16:29:44 0 151
Andhra Pradesh
మదనపల్లి: మద్యం మత్తులో కారు ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్‌ను ఢీకొని ఓ...
By Pagadala Venkateswar 2026-02-03 12:41:28 0 31
Andhra Pradesh
"సుపరిపాలన దినోత్సవం" సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ బందోబస్తు స్వయంగా పర్యవేక్షించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 25.12.2025* _*// “సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:21:38 0 143
Andhra Pradesh
GST RTGS ప పట్టాదారు పాసుపుస్తకాలపై మంత్రులు అధికారులతో సమీక్ష సీఎం చంద్రబాబు
    *అమరావతి*   *జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు,...
By Rajini Kumari 2026-01-12 13:11:43 0 75
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 928
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com