విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం

0
178

ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194 సచివాలయం k k స్ట్రీట్ లోని రామాలయం నందు పల్స్ పోలియో కేంద్ర వద్ద కార్పొరేటర్ షేక్ రహంతునిస్సా గారు చిన పిల్లల్లు కి పోలియో చుక్కలు వేసీ వారి ఆరోగ్య పట్లా తల్లి తండ్రి కలిసి వారి పై శ్రద్ధ చూపాలి అని ,పోషక ఆహారం అందే ల చూడాలి అని పేరకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.సల్మా ఖాతున్ గారు,HV మస్తాన్బిగారు Anm విజయ్ భారతీ,ఆశ,సునీత స్టాఫ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ M.రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 98
Telangana
శామీర్ పేట ORR పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:52:41 0 191
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 06:42:50 0 95
Telangana
దుపట్ల పంపిణి
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని...
By Bittu Bittu 2025-12-27 12:20:25 0 350
Andhra Pradesh
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర...
By Ratna Sekhar 2026-02-28 18:56:45 0 452
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com