విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం

0
209

ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194 సచివాలయం k k స్ట్రీట్ లోని రామాలయం నందు పల్స్ పోలియో కేంద్ర వద్ద కార్పొరేటర్ షేక్ రహంతునిస్సా గారు చిన పిల్లల్లు కి పోలియో చుక్కలు వేసీ వారి ఆరోగ్య పట్లా తల్లి తండ్రి కలిసి వారి పై శ్రద్ధ చూపాలి అని ,పోషక ఆహారం అందే ల చూడాలి అని పేరకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.సల్మా ఖాతున్ గారు,HV మస్తాన్బిగారు Anm విజయ్ భారతీ,ఆశ,సునీత స్టాఫ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ M.రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
TDP ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్
టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్   యువతకు...
By Rajini Kumari 2025-12-20 13:03:11 0 246
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దపంజాణి మండలం రాయల్‌పేట జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా...
By Kothuru Murali 2026-05-04 13:18:29 0 67
Rajasthan
RTE Admission Delay in Rajasthan Sparks Outrage & Protests
राजस्थान में शैक्षणिक अधिकारों (Right to Education, #RTE) की गड़बड़ी ने सामाजिक तंत्र में तूफान...
By Pooja Patil 2025-09-12 04:30:46 0 218
Andhra Pradesh
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*  ...
By Rajini Kumari 2026-02-05 09:17:31 0 132
Delhi - NCR
In April 5 states elections
*_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_* : పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు,...
By G k Nookala 2026-02-18 03:03:27 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com