విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
Posted 2025-12-21 12:14:42
0
138
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194 సచివాలయం k k స్ట్రీట్ లోని రామాలయం నందు పల్స్ పోలియో కేంద్ర వద్ద కార్పొరేటర్ షేక్ రహంతునిస్సా గారు చిన పిల్లల్లు కి పోలియో చుక్కలు వేసీ వారి ఆరోగ్య పట్లా తల్లి తండ్రి కలిసి వారి పై శ్రద్ధ చూపాలి అని ,పోషక ఆహారం అందే ల చూడాలి అని పేరకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.సల్మా ఖాతున్ గారు,HV మస్తాన్బిగారు Anm విజయ్ భారతీ,ఆశ,సునీత స్టాఫ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ M.రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం
అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది...
ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర::
కర్నూలు : కర్నూలు జిల్లా :
ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర...
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...