23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి

0
166

*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*

 

 *ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో* .

 

 *వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో*..

 

 *షుగర్, దంత, నేత్ర, డైటీషియన్ ఉచిత పరీక్షలు*

 

 

 విజయవాడ,డిసెంబర్ 20.

 ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజా ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన కృష్ణాజిల్లా ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, నేత్ర, దంత, డైటీషియన్ పరీక్షలు నిర్వహిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ మోహన్ డయాబెటిస్ సెంటర్ వారు ఈ ఉచిత పరిక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాలుష్య రహిత నగరానికి మరో అడుగు
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*   *19-12-2025*   *కాలుష్య రహిత నగరానికి...
By Rajini Kumari 2025-12-19 12:26:36 0 197
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 956
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 161
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com