కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|

0
188

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ ఏరియాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు 135 డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. డ్రైనేజ్ రిమోడలింగ్, మరియు సిసి రోడ్లు వేయాలని కార్పొరేటర్ ను కాలనీవాసులు కోరారు. కాలనీల అభివృద్ధి తన లక్ష్యమని త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో వాటర్ వర్క్ మేనేజర్ రమేష్ గౌడ్, సూపర్వైజర్ అనిల్, జిహెచ్ఎంసి ఏఈ అరుణ్, కాలనీవాసులు సుదర్శన్ బుద్ధారెడ్డి మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 113
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 808
Telangana
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన...
By Nookapangu Manikanta 2026-04-20 05:56:30 0 113
Uttarkhand
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
By Bharat Aawaz 2025-07-17 07:34:52 0 1K
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com