ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్

0
155

విజయవాడ : ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు.

 

నిందితుల రిమాండ్‌ను జనవరి 2 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు.

 

కేసులో కీలక నిందితులు కేసిరెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్‌, చాణక్య, అనిల్‌ చోక్రా, నవీన్‌, బాలాజీ కుమార్‌ రిమాండ్‌ పొడిగించిన న్యాయస్థానం.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com