కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్

0
187

Breaking:--

 

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!

 

జగన్: సార్, చంద్రబాబు గారు దుర్మార్గం చేస్తున్నారు.

గవర్నర్: ఏం చేస్తున్నారు?

 

జగన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు.

గవర్నర్: అవి పీపీపీ (PPP) పద్ధతిలో కదా ఇస్తున్నారు?

 

జగన్: కాదు సార్, పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి స్కాం చేస్తున్నారు.

గవర్నర్: అసలు పీపీపీ అంటే ఏంటో మీకు తెలుసా?

 

జగన్: పీపీపీ అంటే ప్రైవేటు సార్.

గవర్నర్: కాదు జగన్ గారు, మీకు అవగాహన లేదనుకుంటా. పీపీపీ అంటే 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం' (Public-Private Partnership).

 

జగన్: అదే సార్.. ప్రైవేటు!

గవర్నర్: కాదు అండి, అది ప్రభుత్వానిదే ఉంటుంది. కేవలం కొన్ని ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు వారికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ లాగా అన్నమాట.

 

జగన్: మీకు తెలియదు సార్, అది ప్రభుత్వం కాదు.. మొత్తం ప్రైవేటు.

గవర్నర్: మీకు తెలియక కాదు.. మీరు దీనిని ఆపడానికి కోర్టుకు కూడా వెళ్లారు కదా? అక్కడ కోర్టు కూడా మీ వాదనను అంగీకరించలేదు కదా?

 

జగన్: (మౌనం...)

గవర్నర్: సరే అండి, రండి.. ఫోటోగ్రాఫర్ గారు, ఒక రెండు ఫోటోలు తీయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 166
Telangana
ప్రారంభోత్సవ కార్యక్రమం
140 డివిజన్ నుండి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-07 08:59:39 0 2K
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 264
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com