కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్

0
117

Breaking:--

 

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!

 

జగన్: సార్, చంద్రబాబు గారు దుర్మార్గం చేస్తున్నారు.

గవర్నర్: ఏం చేస్తున్నారు?

 

జగన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు.

గవర్నర్: అవి పీపీపీ (PPP) పద్ధతిలో కదా ఇస్తున్నారు?

 

జగన్: కాదు సార్, పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి స్కాం చేస్తున్నారు.

గవర్నర్: అసలు పీపీపీ అంటే ఏంటో మీకు తెలుసా?

 

జగన్: పీపీపీ అంటే ప్రైవేటు సార్.

గవర్నర్: కాదు జగన్ గారు, మీకు అవగాహన లేదనుకుంటా. పీపీపీ అంటే 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం' (Public-Private Partnership).

 

జగన్: అదే సార్.. ప్రైవేటు!

గవర్నర్: కాదు అండి, అది ప్రభుత్వానిదే ఉంటుంది. కేవలం కొన్ని ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు వారికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ లాగా అన్నమాట.

 

జగన్: మీకు తెలియదు సార్, అది ప్రభుత్వం కాదు.. మొత్తం ప్రైవేటు.

గవర్నర్: మీకు తెలియక కాదు.. మీరు దీనిని ఆపడానికి కోర్టుకు కూడా వెళ్లారు కదా? అక్కడ కోర్టు కూడా మీ వాదనను అంగీకరించలేదు కదా?

 

జగన్: (మౌనం...)

గవర్నర్: సరే అండి, రండి.. ఫోటోగ్రాఫర్ గారు, ఒక రెండు ఫోటోలు తీయండి.

Search
Categories
Read More
Telangana
రోడ్ల పై జాగ్రత్త వహించండి... ఆర్. వి. కె
నిన్న వైరా సమీపంలో జరిగిన యాక్సిడెంట్ ఘటన పై శత తారక ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్. వి. కె సానుభూతి...
By Krishna Balina 2026-01-17 10:12:30 0 117
Assam
Assam ACS Officer Nupur Bora Arrested in Corruption Case |
Nupur Bora, a 2019-batch Assam Civil Services officer, was arrested after a raid at her Guwahati...
By Pooja Patil 2025-09-16 09:56:58 0 474
Andhra Pradesh
వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....
మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్...
By mahaboob basha 2025-07-31 13:23:19 0 789
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 595
Telangana
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
By Bittu Bittu 2025-12-22 12:55:24 0 187
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com