గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు

0
189

*గుంటూరు జిల్లా*

 

*తాడేపల్లి*

 

*తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*

 

*నిత్యం వీఐపీల తాకిడి తో ఉన్న తాడేపల్లి కి వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత దృష్ట్యా మరో ముగ్గురు నూతన ఎస్సైలను కేటాయించారు*

 

*ముగ్గురు నూతన ఎస్సైలు సీఐ వీరేంద్రను కలిసి పూలమొక్క అందచేశారు*

 

*నూతన ఎస్సైలు అపర్ణ, సాయి కుమార్, ప్రదీప్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు*

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు.
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల...
By Pagadala Venkateswar 2026-04-11 06:55:59 0 80
Telangana
నాచెక్ ఎటుపాయె..!
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?  మరోసారి చెక్కుల లీకేజీ కలకలం! మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు...
By Bittu Bittu 2026-05-24 12:37:37 0 117
Andhra Pradesh
TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.
మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ వీఐపీ బ్రేక్,...
By Pagadala Venkateswar 2026-03-01 05:42:13 0 131
Andhra Pradesh
యువనేత లోకేష్ సారధ్యంలో విప్లవాత్మక సంస్కరణలు
*యువనేత లోకేష్ సారథ్యంలో విప్లవాత్మక సంస్కరణలు*   *ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా...
By Rajini Kumari 2025-12-31 10:08:51 0 169
Telangana
ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో...
By Sidhu Maroju 2025-10-15 13:48:12 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com