గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు

0
112

*గుంటూరు జిల్లా*

 

*తాడేపల్లి*

 

*తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*

 

*నిత్యం వీఐపీల తాకిడి తో ఉన్న తాడేపల్లి కి వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత దృష్ట్యా మరో ముగ్గురు నూతన ఎస్సైలను కేటాయించారు*

 

*ముగ్గురు నూతన ఎస్సైలు సీఐ వీరేంద్రను కలిసి పూలమొక్క అందచేశారు*

 

*నూతన ఎస్సైలు అపర్ణ, సాయి కుమార్, ప్రదీప్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు*

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 29
Telangana
బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు....
By Thativar Shivaji 2026-01-26 14:44:00 0 227
Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.
AP: అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-25 06:50:20 0 53
Telangana
ప్రయివేట్ స్కూల్స్ వద్దు-అంగన్వాడి కేంద్రాలే ముద్దు.
  చిన్నారుల చిరునవ్వులకు చిరునామాగా అంగన్వాడి కేంద్రాలు : అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి...
By Sidhu Maroju 2025-06-11 13:29:35 0 1K
Andhra Pradesh
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
By Pagadala Venkateswar 2026-02-12 04:43:02 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com