కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు

0
109

*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరిన కరపత్రాలతో కూడిన వాహనం*

 

మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయినా సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుండి భారీ ర్యాలీతో పాదయాత్ర గా బయలుదేరి మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి జెండా ఊపి పంపించడం జరిగింది.

 

ఈ కార్యక్రమనికి మన పెనమలూరు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీతో పాల్గొన్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు.

 

ఈ కార్యక్రమంలో 

- కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు, 

- ZP చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హరికా గారు, 

- పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ గారు, 

- అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారు, 

- పెడన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఉప్పల రాము గారు, 

- మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేర్ని కిట్టు గారు, 

- గుడివాడ నియోజకవర్గ నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Education
Opportunity for Researchers! The IKS Division, Ministry of Education, is inviting applications for the Competitive Research Proposals Program 2026–27
The Indian Knowledge Systems (IKS) Division, under the Ministry of Education, Government of...
By Venugopal Gopal 2026-01-17 16:46:35 0 2K
Andhra Pradesh
మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్‌కు రూ.70 పెరుగుదల.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న...
By Pagadala Venkateswar 2026-02-18 07:03:43 0 29
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 45
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో ఇరువర్గాలు మధ్య పోరు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో రెండు వర్గాల పోరు మధ్య గొడవ దోర్నాల యడవల్లి...
By Chennaiah Kati 2026-01-02 05:53:19 0 288
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com