కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు

0
149

*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరిన కరపత్రాలతో కూడిన వాహనం*

 

మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయినా సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుండి భారీ ర్యాలీతో పాదయాత్ర గా బయలుదేరి మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి జెండా ఊపి పంపించడం జరిగింది.

 

ఈ కార్యక్రమనికి మన పెనమలూరు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీతో పాల్గొన్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు.

 

ఈ కార్యక్రమంలో 

- కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు, 

- ZP చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హరికా గారు, 

- పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ గారు, 

- అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారు, 

- పెడన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఉప్పల రాము గారు, 

- మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేర్ని కిట్టు గారు, 

- గుడివాడ నియోజకవర్గ నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగలాపురం గ్రామం శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు...
By mahaboob basha 2025-11-21 14:41:11 0 417
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెలో ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-18 09:26:34 0 103
Telangana
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...
By Krishna Balina 2026-02-06 10:11:32 0 140
Andhra Pradesh
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*    ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 13:25:21 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com