డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్

0
167

*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*

 

*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారి నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపీఎస్* 

 

 *ఆకే రవి కృష్ణ ఐపీఎస్ పాయింట్స్*

 

 *ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారందరికీ ధన్యవాదాలు*

 

  *సే నోటు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమoలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది*

 

 *ఇలాంటి కార్యక్రమం ఎఫ్ టి పి సి వాళ్ళు చేయటం చాలా సంతోషం*

 

 *మనందరం కలిసి డ్రగ్స్ మీద పోరాడుతాం అని అన్నారు*

 

 *ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*

 

 *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజిపి రవి కృష్ణ ఐపీఎస్ తో పాటు, జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కోమటి జయరాం, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు*

Like
1
Search
Categories
Read More
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 242
Andhra Pradesh
JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.
సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై...
By Pagadala Venkateswar 2026-02-27 10:44:12 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com