డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్

0
187

*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*

 

*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారి నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపీఎస్* 

 

 *ఆకే రవి కృష్ణ ఐపీఎస్ పాయింట్స్*

 

 *ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారందరికీ ధన్యవాదాలు*

 

  *సే నోటు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమoలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది*

 

 *ఇలాంటి కార్యక్రమం ఎఫ్ టి పి సి వాళ్ళు చేయటం చాలా సంతోషం*

 

 *మనందరం కలిసి డ్రగ్స్ మీద పోరాడుతాం అని అన్నారు*

 

 *ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*

 

 *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజిపి రవి కృష్ణ ఐపీఎస్ తో పాటు, జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కోమటి జయరాం, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...
By Pagadala Venkateswar 2026-03-22 06:11:34 0 198
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 120
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 212
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com