ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే

0
44

హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు.హనుమంతరావుపేట్, లింగాపూర్, మాధ్వార్ తండాగ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపునఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమపథకాలు ప్రతి పేదవానికి అందేలా ప్రతి కార్యకర్తకృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీనాయకులు ఉన్నారు.

Like
1
Search
Categories
Read More
Tripura
CBI Raids in Tripura Linked to Nagaland Varsity Graft Case
The CBI has launched raids in Agartala, along with locations in Nagaland and Assam, in connection...
By Bharat Aawaz 2025-07-17 07:46:26 0 1K
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Delhi - NCR
Heavy rains bring major tragedy in Delhi
DELHI - Heavy rains triggered a tragic incident in Delhi’s Jaitpur area, where a wall...
By Bharat Aawaz 2025-08-12 11:25:57 0 942
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com