బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్

0
211

అమరావతి

 

*బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్ మాధవ్*

 

చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం కలచి వేసింది

 

అనేక మంది చినిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు

 

క్షతగాత్రులకు అన్ని‌విధాలా వైద్య చికిత్స అందించాలి

 

ఘాట్ రోడ్ ను మరింత విస్తరించి అభివృద్ధి చేయాలి

 

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నా

 

వారి కుటుంబ సభ్యులు ను ఆదుకునే లా ప్రభుత్వం సాయం అందించాలి

 

ఆ జిల్లా కలెక్టరు తో కూడా మాట్లాడాం... మంచి వైద్య సేవలు అందేలా‌ చూడాలని‌ కోరాం

 

ఘాట్ రోడ్ లో రక్షణ వ్యవస్థ ను మరింత పెంచాలి

Search
Categories
Read More
Andhra Pradesh
Anil Kumar Singhal: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ... రవిచంద్రకు బాధ్యతలు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు  సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు...
By Pagadala Venkateswar 2026-02-01 10:51:44 0 98
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 229
Haryana
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25...
By BMA ADMIN 2025-05-22 07:20:14 0 3K
Telangana
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య...
By Pinnehasan Odela 2026-01-16 10:38:47 0 245
Andhra Pradesh
అహోబిలంలో స్వాతి వేడుకలు !!
కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో...
By Hari Krishna 2025-12-16 06:55:44 0 180
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com