బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్

0
250

*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*

 

వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత శత్రువుగా అందరిని ఏవిధంగా కలిపి ముందుకి తీసుకెళ్లారనడానికి నిదర్శనం 

 

రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలని చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది 

 

ఈ దేశానికి ఏవిధంగా స్వతంత్రాన్ని తీసుకురావాలనే ఆశయంతో గొప్ప ప్రయత్నం చేసారు

 

వాజ్ పాయ్ కేవలం ప్రధాని కాదు, దేశ స్వతంత్రం కోసం జైలు కి వెళ్ళాడు

 

క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపారు

 

ఈ దేశానికి సంబంధించి అనేక కష్టాలు పడ్డారు

 

పార్లమెంట్ కి వెళ్లిన మొదటిలో కాశ్మీర్ ని భారత్ లో విలీనం కావాలని ఆకాంక్షించారు

 

ఏ ఆశయం కోసం ముఖర్జీ బలిదానం చేసారో ఆ కాశ్మీర్ విముక్తే నా యొక్క లక్ష్యం అని ప్రతిజ్ఞ చేసారు

 

స్వతంత్రం వచ్చాక మన దేశంలో ఉండే భూభాగాలు స్వతంత్రం సిద్దించడానికి పోరాటం చేసిన వ్యక్తి వాజ్ పాయ్ 

 

దేశానికి అణు బాంబ్ అవసరమని వాజ్ పాయ్ అన్నారు 

 

శత్రువులు మన దేశానికి పొంచి ఉన్న నేపథ్యంలో దేశానికి అణు శక్తీ అవసరమని విప్లవం తీసుకొచ్చారు 

 

వాజ్ పాయ్ ప్రధాని తొలిసరిగా చేసిన పని దేశాన్ని అణుశక్తి దేశంగా చేసారు

 

ఐదు అణు విస్పోటనాలు చేసి దేశాన్ని శక్తీ దేశంగా నిలిపారు

 

అణు విస్పోటనమే కాదు ఏ దేశం ఒత్తిడి లేకుండా మొదటిగా ఏ దేశం మీద దాడి చేయను, కానీ నా దేశం మీద దాడి చేస్తే ప్రతి దాడి కోసమే వినియోగిస్తా అని సంతకం చేసారు

 

కూటమి సభ్యులందరు కలిసి వాజ్ పాయ్ ఉత్సవాలు చేయాలనీ నిర్ణయించాము

 

కాంగ్రెస్ యేతర పార్టీ లని ఏకం చేసి రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు వచ్చేలా చేసిన గొప్ప పోరాట యోధుడు వాజ్ పాయ్

 

ఇందిరా అంటే ఇండియా అనే నినాదానికి చెక్ పెట్టారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:21:12 0 111
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 109
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 294
Andhra Pradesh
జేఈఈ అడ్వాన్స్డ్ 2026 సిలబస్ విడుదల !!
కర్నూలు : జేఈఈ అడ్వాన్స్డ్ 2026 కు సంబంధించి సిలబస్ను ఐఐటి రూల్కి ఆదివారం విడుదల చేసింది వచ్చే...
By Hari Krishna 2025-12-15 03:30:33 0 238
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 967
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com