అయ్యప్ప స్వామి దీపం మహోత్సవం

0
433

కర్నూలు!!

శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:19:48 0 59
Andhra Pradesh
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026  ...
By Pagadala Venkateswar 2026-01-13 06:55:07 0 139
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com