మదనపల్లి లో పరేడ్ రిహార్సల్స్ – పర్యవేక్షించిన అధికారులు.

0
125

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర దినోత్సవంతో పాటు ఓటర్స్ డే కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్నాయి. జిల్లాలోని పోలీసు శాఖతో పాటు వివిధ విభాగాల సిబ్బంది పరేడ్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, DSP మహేంద్ర, సీఐలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ రిహార్సల్స్ నిర్వహించారు. వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
By Ponnala Srinivasrao 2026-03-15 01:16:27 0 217
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 151
Karnataka
Dixon Tech, Karnataka Bank Trade Ex-Dividend Today |
Dixon Technologies and Karnataka Bank are trading ex-dividend today, September 16, 2025, along...
By Pooja Patil 2025-09-16 07:33:49 0 505
Telangana
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం...
By Pinnehasan Odela 2026-04-01 07:14:57 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com