తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
228

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పరిధిలో ని ఆల్వాల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, హాజరై ప్రసంగిస్తూ ఉద్యకారుల సమస్య ను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని, అదేవిదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా కలసి చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి బద్దం పరశురం రెడ్డి, పటోళ్ల సురేందర్ రెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేటరు మురుగేష్, పుట్నాల కృష్ణ, సుధీర్, శోభన్, చంద్రశేఖర్, దొమ్మటి కిరణ్ కుమార్ రావు, బంగారు మల్లేష్ చారీ,రషీష్, దయానంద్, శివ కుమార్, జగన్, యాదవ్, వీర స్వామి, కొండా స్వామి, దశరదు, గుప్తా, మురళి యాదవ్, రాజ్ గౌడ్, ఇంద్ర కుమార్, సంజీవ్ రెడ్డి, బి.జె పి. నాయకులు అజయ్ రెడ్డి, మహేష్, జమమహేందర్, ఉద్యమకారులు తదితరులుపాల్గొన్నారు.

Sidhumaroju   Activists' Forum Protest

Search
Categories
Read More
Telangana
చివరి దశకు చేరుకున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు
బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతున్నా, 2026 మార్చి పూర్తి చేయడానికి అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-24 09:43:20 0 114
Andhra Pradesh
సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*విజయవాడ*  సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ...
By Rajini Kumari 2026-01-10 12:51:40 0 123
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర...
By Kothuru Murali 2026-03-09 08:01:33 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com