లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|

0
50

మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కాలనీ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. కాలనీ వాసులు స్వతహాగా అభివృద్ధి పనులకు నిధులు సమీకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు మైనంపల్లి హన్మంత్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో ghmc పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయన్నారు మైనంపల్లి. 

ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు మూల రాజేష్ కుమార్.కోశాధికారి నరసింహ చారి. సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా "రాష్ట్రీయ ఏక్తా దివాస్".|
   హైదరాబాద్ :  రాష్ట్రీయ ఏక్తా దివాస్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా...
By Sidhu Maroju 2025-10-31 06:47:17 0 66
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 214
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 579
Telangana
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|
సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట...
By Sidhu Maroju 2025-11-01 17:10:55 0 67
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com