పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
197

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్ చారి తో కలిసి పెండింగ్‌లో ఉన్న మురుగునీటి మరియు తాగునీటి పనులను సమీక్షించారు.

పైప్‌లైన్ లీకేజీలు, డ్రైనేజీ అడ్డంకులు మరియు కొత్త కనెక్షన్ పనులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

అన్ని పనులు పూర్తయ్యే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 129
Health & Fitness
శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంటే చలి తక్కువ వేస్తుందా? మజిల్స్ ఉంటే చలి వేయదా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
శీతాకాలంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు ప్రధాన సమస్య.   ఇది తరచూ రైళ్లు, విమానాలు, రోడ్లపై...
By SivaNagendra Annapareddy 2025-12-18 22:22:22 0 227
SURAKSHA
A. Vani Prasad, IAS: Leading Administrative Excellence
A Distinguished Civil Servant Driving Administrative Reforms, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:56:58 0 130
Andhra Pradesh
​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.
వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-08 04:57:06 0 144
Andhra Pradesh
​ పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
By Kothuru Murali 2026-03-15 10:31:52 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com