పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
100

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్ చారి తో కలిసి పెండింగ్‌లో ఉన్న మురుగునీటి మరియు తాగునీటి పనులను సమీక్షించారు.

పైప్‌లైన్ లీకేజీలు, డ్రైనేజీ అడ్డంకులు మరియు కొత్త కనెక్షన్ పనులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

అన్ని పనులు పూర్తయ్యే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*
*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి* *ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన...
By Chennaiah Kati 2026-02-05 02:22:43 0 94
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.
అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-12 04:46:18 0 18
Andhra Pradesh
చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-02-02 12:17:22 0 30
Telangana
ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది....
By Thativar Shivaji 2026-01-28 05:03:05 0 180
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com