పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
147

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్ చారి తో కలిసి పెండింగ్‌లో ఉన్న మురుగునీటి మరియు తాగునీటి పనులను సమీక్షించారు.

పైప్‌లైన్ లీకేజీలు, డ్రైనేజీ అడ్డంకులు మరియు కొత్త కనెక్షన్ పనులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

అన్ని పనులు పూర్తయ్యే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 225
Andhra Pradesh
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమంcpm పోలీస్ బ్యూరో సభ్యులుBV రాఘవులు
ఈరోజు (20 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2025-12-20 13:14:35 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com