మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|

0
47

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ—

సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే  చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ఆలోచనలు సామాజిక సమానత్వానికి మార్గదర్శకులుగా నిలిచాయన్నారు. శ్రమజీవుల హక్కులు, బాలికా విద్య, సామాజిక సంస్కరణల కోసం పూలే గారు చేసిన పోరాటం నేటికీ ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపురం కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్,ఖలీల్, శరణ గిరి, సురేష్, ప్రభాకర్ , మైవన్, అరుణ్, సోమయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 79
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 33
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్థిక మంత్రి ప ఆవుల కేశవ్ కేశవ్
అమరావతి   *జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్*  ...
By Rajini Kumari 2025-12-17 10:00:17 0 38
Education
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 946
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com