వి శాఖ లో లోకా యుక్త

0
384

విశాఖ పట్నం 

జిల్లా పరిషత్  కార్య లయం లో

.లోకా యుక్త కార్య క్రమం 

న కు విశేష స్పందన లభించింది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. తొలి రోజు కావున ప్రజలు అత్య దికంగా హాజరైన తమ సమస్య లను అర్జీ రూపం లో విన్న వించు కొన్నారని లోక యుక్త రజనీ గారు చెప్పారు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లా లైన శ్రీకాకుళం. విజయ నగరం. విశాఖ పట్నం ప్రజలు వినతులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్య లు కేసులు. పెండింగ్ కేసులు వ చ్చా యన్నారు. శుక్రవారం కూడా లోకాయుక్త ఉంటుందని ప్రజలు గమనించా లని . సమస్యలు త్వరగ పరిష్కరిస్తామని చెప్పారు

Search
Categories
Read More
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.
అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు...
By Pagadala Venkateswar 2026-02-06 04:11:34 0 30
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 610
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 283
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com