అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|

0
128

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ కాలనీలో దాదాపు రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో పరిరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఈమేరకు బుధవారం అల్వాల్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గంగ ఎవెన్యూ కాలనీకి సంబంధించి 21, 576(పి), 577 సర్వే నెంబర్ లలో దాదాపు 2400 గజాల పార్కు స్థలం ఉన్నట్లు కాలనీ వాసులు వెల్లడించారు.

ఈనేపథ్యంలో ఇటీవల కొంత మంది ఆక్రమణదారుల కండ్లు పార్కు స్థలంపై పడిందని తెలిపారు. ఇట్టి విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఫలితంగా రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కాపాడుకున్నట్లు.. కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు.

Sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
పత్తి రైతులకు CCI కొనుగోలు ఆలస్యం: ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు CCI (Cotton Corporation of India) కొనుగోలు కేంద్రాలు...
By Bharat Aawaz 2025-10-14 06:57:56 0 867
Andhra Pradesh
బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు...
By Boiena Rajesh 2026-03-23 11:16:03 0 121
Andhra Pradesh
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌ –4వ డివిజన్‌లో...
By Rajini Kumari 2025-12-16 13:06:31 0 171
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 251
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
By Kothuru Murali 2026-02-08 10:27:12 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com