DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది.

0
454

అందరికి నమస్కారం, ఈ రోజు DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది. ఇందిరేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి CRP ల పనితీరు గురించి చర్చించి, వారికి సూచనలు చేయడం జరిగింది. సీడ్ కాపిటల్ లోన్ తీసుకున్న సభ్యురాలు ఉమాదేవి తో మాట్లాడుతూ అప్పుడు ఏ ఆక్టివిటీ పెట్టుకున్నారు అని అడిగి వారి ఆక్టివిటీ పెంచుకోవడానికి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. పాల డైరీ కి సంబంధించి మిషనరీ చూసి సలహాలు ఇవ్వడం జరిగింది.

తరువాత న్యూట్రిగార్డెన్ కూడ చూడడం జరిగింది. పకృతి వ్యవసాయం, Npm shop పెట్టుకునేవారికి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో రంగారావు DPM గారు, పుల్లయ్య ఏరియా కో ఆర్డినేటర్ గారు, బాబురావు APM, ఎల్లయ్య APM గారు, వెంకటరమణ CC VOA లు, CRP లు SHG సభ్యులు అటెండ్ కావడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
నేర చరితను మరిచిపోవాలి !!!
కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న...
By Hari Krishna 2025-12-21 09:21:45 0 230
Business & Finance
Monsoon Rains Disrupt Trade Across Meghalaya
Heavy monsoon rainfall has disrupted transportation, logistics, and commercial activity across...
By Navya Sree 2026-07-02 07:47:26 0 48
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 186
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:పులిచెర్లలో సత్ఫలితాలు ఇస్తున్న సోలార్ కంచె
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో అటవీ అధికారులు శనివారం ఏర్పాటు చేసిన సోలార్ కంచ...
By Kothuru Murali 2026-03-29 07:33:57 0 175
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com