పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|

0
40

మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ బొల్లారం పరిధి లోని zphs govt స్కూల్ లో ని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కు వారి మొత్తం పరీక్షా ఫీజు ను స్కూలు HM కు రాష్ట్ర బీజేపీ నాయకురాలు కందుకూరి కరుణశ్రీ చెల్లించి తన ఉదారతను చాటుకుంది. 

ఈ కార్యక్రమం లో..

బీజేపీ, 133-డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, బీజేపీ నాయకులు మాచర్ల శ్రీనివాస్,ఉదయ్ ప్రకాష్ మరియు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఎవరు సైకోనో తెలుగు ప్రజలందరికీ తెలుసు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్.....
వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి.....   మార్కాపురం...      ...
By mahaboob basha 2025-09-28 13:59:14 0 148
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:59:47 0 1K
Legal
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and Women
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and...
By BMA ADMIN 2025-05-21 12:41:17 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com