పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|

0
41

మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ బొల్లారం పరిధి లోని zphs govt స్కూల్ లో ని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కు వారి మొత్తం పరీక్షా ఫీజు ను స్కూలు HM కు రాష్ట్ర బీజేపీ నాయకురాలు కందుకూరి కరుణశ్రీ చెల్లించి తన ఉదారతను చాటుకుంది. 

ఈ కార్యక్రమం లో..

బీజేపీ, 133-డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, బీజేపీ నాయకులు మాచర్ల శ్రీనివాస్,ఉదయ్ ప్రకాష్ మరియు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు
*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*  ...
By Rajini Kumari 2025-12-17 09:19:12 0 41
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 989
Nagaland
CBI Launches Corruption Probe into Nagaland University Tender Scandal
On July 12, the CBI registered a graft case against Nagaland University professor Chitta Ranjan...
By Bharat Aawaz 2025-07-17 11:03:25 0 1K
Bihar
RailTel’s Big Bihar Push Education Gamechanger
RailTel Corporation has bagged a ₹210 crore order from the Bihar Education Project Council to...
By Pooja Patil 2025-09-15 04:45:03 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com