డ్రాగన్‌ షూట్‌కు ట్యునీషియా వేదికగా ఎంపిక |

0
44

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో డ్రాగన్ సినిమా అక్టోబర్ 27 నుంచి ట్యునీషియాలో రికీ ప్రారంభించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ కేటాయించారు.

ట్యునీషియా సహజసిద్ధమైన లొకేషన్లు, విస్తృతమైన డెజర్ట్‌ ప్రాంతాలు, పురాతన నిర్మాణాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.ఎన్టీఆర్ పాత్రకు తగిన విధంగా యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌ ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. రికీ అనంతరం నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

Search
Categories
Read More
Delhi - NCR
DU Attack: Stalker's Wife Cries Rape |
Northwest Delhi is reeling from a shocking development in the recent acid attack case against a...
By Vineela Komaturu 2025-10-27 11:47:39 0 44
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 3K
Telangana
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
By Sidhu Maroju 2025-06-19 15:49:39 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com