గూడూరు లో జిందా మదార్ షా వలి ఉర్సు షరీఫ్ ఉత్సవాలు కోటవీధి ఆసర్ ఖానా లో పోస్టర్ల విడుదల చేసిన మదార్ ఇంటి వంశకులు

0
259

గూడూరు పట్టణంలోని మదార్ షా వలి దర్గా లో ప్రతి సంవత్సరం నిర్వ హించే ఉర్సూఉత్సవాల పోస్టర్లను హజ్రత్‌ దమ్ మదార్ షావలి ఇంటి సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా.వారుమాట్లాడుతూ నవంబర్ ఫకీర్ ల సహసాలతో 7-8-9-సందల్‌ ఉర్సూ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉర్సూ ఉత్సవాలు సందర్భంగా. మదార్ ఇంటి వంశీకులు

తెలియజేస్తూ గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కుల మతాలతకు అతీతంగా వందల మంది భక్తులు హాజరౌతారు. ఉత్సవంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఎంతో పవిత్రత కల్గిన గంధం, చాదర్ సయ్యద్ మహబూబ్ మదర్ రి ఇంటి నుండి తీసుకొని దర్గా లోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.8- తేదీన . సాయంత్రం ఫాతిహా.నాతే మై ఫీల్ సమ, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుదన్నారు. భక్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ మెహబూబ్ పిర. సయ్యద్ బందే నవాజ్. ఫర్టిలైజర్ సుభాన్.సయ్యద్ అన్వర్ భాష. డాక్టర్ రహమతుల్లా. చాంద్ భాషా. షేక్షా వలి. ఉమర్ భాష. కరస్పెండ్ షాషావలి.మరి ప్రత్యేకంగా సయ్యద్ మహబూబ్ మదర్.రి సయ్యద్ షేక్షావలి. సయ్యద్ దూదువలి.. ఉర్సు వచ్చే భక్తాదులందరికి కోరారు.మన మొబైల్ నెంబర్ 9160626932- 63002 64881-97016 16398

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్,...
By Gadiyapudi Narendra 2026-02-20 05:50:08 0 141
Telangana
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.   ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల...
By Sidhu Maroju 2025-08-04 18:01:24 0 755
Telangana
రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్
*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ...
By CM_ Krishna 2026-01-13 13:31:15 0 235
Andhra Pradesh
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...
By Pagadala Venkateswar 2026-02-14 06:47:57 0 124
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...
By Pagadala Venkateswar 2026-03-13 07:37:18 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com