రేపు బీసీ బంద్ : తెలంగాణ డిజిపి కీలక సూచనలు

0
86

హైదరాబాద్ : బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్ ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు(అక్టోబర్18న) బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో డిజిపి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విభాగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్య వేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.

Sidhumaroju

Search
Categories
Read More
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 1K
Andhra Pradesh
ఆటో డ్రైవర్లు, మహిళల ప్రయాణంపై కీలక సమావేశం |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య విజయవాడలో జరిగిన...
By Bhuvaneswari Shanaga 2025-09-29 12:36:55 0 29
Andhra Pradesh
దర్యాప్తు షురూ: రాయవరంలో ఏడుగురిని బలిగొన్న అగ్ని ప్రమాదం |
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం వి. సవరం గ్రామంలోని బాణాసంచా తయారీ...
By Meghana Kallam 2025-10-10 01:38:58 0 40
Andhra Pradesh
హైదరాబాద్‌లో గోల్డ్ డబ్బా చీటింగ్ రాకెట్ |
హైదరాబాదు ఐటీ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ఏకైక దళాలు గోల్డ్ డబ్బా ట్రేడింగ్ నెట్‌వర్క్‌ను...
By Bhuvaneswari Shanaga 2025-09-23 07:12:23 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com