అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.

0
59

అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పట్టణ శివారు ప్రాంతాలు, కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. పోలీసు వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా గగనతలం నుంచి పర్యవేక్షిస్తూ పేకాట శిబిరాలు, నాటుసారా తయారీ, గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ దాక్కున్నా నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబు అవార్డు పట్ల తెదేపా శ్రేణుల పాలాభిషేకం లుక్కా
ప్రచురణార్ధం.19.12.25   చంద్రబాబుగారికి వచ్చిన అవార్డు పట్ల తెదేపా శ్రేణుల...
By Rajini Kumari 2025-12-20 13:22:20 0 160
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:17:56 0 46
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 157
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com