రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు

0
18

యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.

ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయి నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండాలని" పిలుపునిచ్చారు.

ప్రతి బూత్ లో 100% కవరేజ్ తో D2D ని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి నేను కూడా పాల్గొన్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
"పీడీఎఫ్" లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక...
By Shyamala Yadagiri 2026-04-27 01:13:22 0 201
Andhra Pradesh
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు...
By BABJI DADALA 2026-03-12 20:59:00 0 474
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 217
SURAKSHA
Mona K. Khandhar, IAS: Leading Gujarat with Innovation
The new Journey Begins Strong governance is built on innovation, transparency,...
By Fathima Safa 2026-07-20 07:26:51 0 39
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 387
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com