ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

0
56

ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

దీపావళి సందర్భంగా రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది.

రైల్వే అధికారులు చెబుతున్నదేమిటంటే —
ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో ఎవ్వరూ మండే పదార్థాలు, పేలుడు పదార్థాలు, రైల్వే ఆస్తులకు హాని కలిగించే వస్తువులు తీసుకెళ్లరాదని కచ్చితంగా పాటించాలి.

ఇలా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే, రైల్వే చట్టం 1989 ప్రకారం సెక్షన్ 164, 165 కింద చర్యలు తీసుకుంటారు.
రూ.1000 వరకు జరిమానా
లేదా 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష
లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

భద్రత కోసం ప్రయాణికులందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలోని తొమ్మిది ప్రాంతాల్లో సృష్టి క్లినిక్ ఈడీ సోదాలు |
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక కుంభకోణంపై...
By Bhuvaneswari Shanaga 2025-09-26 12:04:38 0 49
Andhra Pradesh
మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వినతి
అమరావతి ప్రాంత మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా...
By mahaboob basha 2025-06-09 00:48:26 0 1K
Entertainment
కాల భైరవ అప్‌డేట్‌తో SSMB29 హైప్ పెరిగింది |
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌ #SSMB29. సూపర్‌స్టార్‌...
By Akhil Midde 2025-10-24 09:35:04 0 45
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com