డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.

0
163

హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు.

కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల OPIUM, 2 కిలోల POPPY STRAW, ఒక మొబైల్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. 

7 కేజీ ఓపిఎం, 2కేజీల పాపిస్ట్రా స్వాధీనం

చతిస్గడ్ కి చెందిన లోకేష్ భరత్ (26) డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

పరారీలో ఉన్న రాజస్తాన్ కి చెందిన జగదీష్ గుజ్జర్ నిందితుడి కోసం గాలింపు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 10 నెలల వ్యవధి లో ఇప్పటివరకు 403 డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల పట్టివేత.

హోటల్ మేనేజర్ గా పనిచేస్తూ ఈజీ మనీ కి అలవాటు పడి దీన్ని ఎంచుకున్న నిందితుడు లోకేష్ భరత్.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 123
Andhra Pradesh
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
By Karapati Gopi 2025-12-30 03:39:26 0 237
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రతిష్ట పారిశుద్ధ్య కార్మికులు చేతిలోనే ఉంది ఈవో సీనా నాయక్
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 22 జనవరి 2026   దేవాలయ ప్రతిష్ట పారిశుధ్య కార్మికుల...
By Rajini Kumari 2026-01-22 12:20:37 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com