డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.

0
104

హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు.

కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల OPIUM, 2 కిలోల POPPY STRAW, ఒక మొబైల్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. 

7 కేజీ ఓపిఎం, 2కేజీల పాపిస్ట్రా స్వాధీనం

చతిస్గడ్ కి చెందిన లోకేష్ భరత్ (26) డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

పరారీలో ఉన్న రాజస్తాన్ కి చెందిన జగదీష్ గుజ్జర్ నిందితుడి కోసం గాలింపు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 10 నెలల వ్యవధి లో ఇప్పటివరకు 403 డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల పట్టివేత.

హోటల్ మేనేజర్ గా పనిచేస్తూ ఈజీ మనీ కి అలవాటు పడి దీన్ని ఎంచుకున్న నిందితుడు లోకేష్ భరత్.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By krishna Reddy 2025-12-13 10:56:23 0 148
Andhra Pradesh
Construction of New Assembly Building in Amaravati Begins
The construction of the Andhra Pradesh Legislative Assembly building in Amaravati has officially...
By BMA ADMIN 2025-05-19 12:13:51 0 2K
Uttar Pradesh
“प्रयागराज, आगरा, मथुरा: बाढ़ का संकट बढ़ा, जनजीवन प्रभावित”
उत्तर प्रदेश के #Prayagraj, #Agra और #Mathura जिलों में बाढ़ की स्थिति गंभीर बनी हुई है। गंगा और...
By Pooja Patil 2025-09-12 05:38:13 0 105
Telangana
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే
హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు...
By VIKRAM RATHOD 2025-12-13 08:05:20 0 42
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com