బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం

0
394

బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకోన వేళ ఆ దేశ తోలిమహిళా ప్రధాని బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం పెద్ద సమస్య గా మారిందని, బంగ్లాదేశ్ లో ర్యాడికల్ గ్రూపులు తెగ రెచ్చిపోతుండగా బి.యన్.పి భారత్ తో సత్సంబంధాలు కోసం యత్నిస్తోంది.ఈవేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనానీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 

Search
Categories
Read More
Business & Finance
Kerala Spice Exports See Strong Global Demand
Kerala's spice industry continues to benefit from strong international demand for premium...
By Navya Sree 2026-07-06 07:19:53 0 90
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:పిచర్ల మండలంలో మామిడికాయల వ్యాను బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో సోమవారం మామిడికాయల లోడ్ తో వస్తున్న వ్యాన్ టైర్ పంచర్...
By Kothuru Murali 2026-06-16 13:47:41 0 85
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 163
Telangana
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన సదస్సు
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన...
By Jagadeesh Babu 2026-06-19 15:07:53 0 140
Andhra Pradesh
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.
    తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి...
By Pagadala Venkateswar 2026-06-14 06:21:45 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com