ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో జోగికి షాక్ |

0
28

ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ డెన్‌ను పరిశీలించిన జోగి రమేష్, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఎస్‌ఐ పెద్దిరాజు ఫిర్యాదు మేరకు జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. 

 

ఈ కేసు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యల భాగంగా ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Telangana
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
By Sidhu Maroju 2025-06-15 11:28:15 0 1K
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 99
Telangana
562 అభ్యర్థులు ఎంపిక, ఒక పోస్టు నిలిపివేత |
తెలంగాణ ప్రజా సేవా కమిషన్ (TSPSC) గ్రూప్-I పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది. 563 నోటి ఫై చేసిన...
By Bhuvaneswari Shanaga 2025-09-25 06:15:17 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com