కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి

0
109

 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ.

- తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ దిగ్భ్రాంతి.

- మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :Dk. అరుణ.

 - మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను : Dk. అరుణ.

- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా Dk. అరుణ.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com