కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి

0
164

 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ.

- తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ దిగ్భ్రాంతి.

- మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :Dk. అరుణ.

 - మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను : Dk. అరుణ.

- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా Dk. అరుణ.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
అంబటి అరెస్టు అన్యాయం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు...
By Gadiyapudi Narendra 2026-02-04 16:53:00 0 77
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 78
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com