"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల

0
92

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల నుండి అక్టోబర్ 2 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు” రక్తదానం,  మరియు వైద్య శిబిరం,  "సేవాపక్షం" లాంటి కార్యక్రమాలను  బిజెపి నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపురం 135 డివిజన్ కానాజిగూడ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, చింతల మాణిక్యరెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి, భాను ప్రకాష్, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మురళి, ఎంపీ సింగ్, రవికిరణ్, సంజయ్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో...
By Sidhu Maroju 2025-06-16 18:12:46 2 1K
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 259
Telangana
నక్సల్స్‌పై పోరుకు గ్రేహౌండ్స్ ఆయుధ సన్నద్ధం |
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక నక్సల్ వ్యతిరేక బలగం గ్రేహౌండ్స్ తమ శక్తిని మరింత పెంచేందుకు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:34:52 0 25
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 45
Telangana
తెలంగాణ నగరాల గ్లోబల్ అభివృద్ధి |
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని...
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:49:01 0 239
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com