కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి

0
136

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్>  జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  అల్వాల్ లోని శ్రీ సాయి నగర్ మరియు లక్ష్మీ నగర్ లలో కురిసిన వర్షాలవల్ల  నీరు చేరిన ఇళ్ళు, మరియు నీట మునిగిన ప్రదేశాలను డి.ఇ ప్రశాంతి, ఎ.ఇ వరుణ్, హైడ్రా టీం, యాదగిరి, సాజిద్, అరుణ్ లతో కలిసి పరిశీలించారు. దారులలో పేరుకుపోయిన బురద మరియు చెత్తను తొలగించాలని బృందానికి సూచించారు.  ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి*
కర్నూల్ జిల్లా ఎస్పీ ని కర్నూల్ నందు మర్యాదపూర్వకంగా కలసి శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ...
By mahaboob basha 2025-06-14 15:14:43 0 1K
Andhra Pradesh
బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
అమరావతి   *బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్...
By Rajini Kumari 2025-12-12 17:15:44 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com