కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి

0
135

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్>  జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  అల్వాల్ లోని శ్రీ సాయి నగర్ మరియు లక్ష్మీ నగర్ లలో కురిసిన వర్షాలవల్ల  నీరు చేరిన ఇళ్ళు, మరియు నీట మునిగిన ప్రదేశాలను డి.ఇ ప్రశాంతి, ఎ.ఇ వరుణ్, హైడ్రా టీం, యాదగిరి, సాజిద్, అరుణ్ లతో కలిసి పరిశీలించారు. దారులలో పేరుకుపోయిన బురద మరియు చెత్తను తొలగించాలని బృందానికి సూచించారు.  ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో.. మహీళ దుర్మరణం
గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్   పరిధిలోని పెద్దపాడు గ్రామం...
By mahaboob basha 2025-09-01 01:10:10 0 279
Andhra Pradesh
పులివెందులలో MP అవినాష్ అరెస్ట్, ఉద్రిక్త పరిస్థితులు
పులివెందుల, ఆంధ్రప్రదేశ్- పులివెందుల పట్టణంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By Bharat Aawaz 2025-08-12 06:04:08 0 737
Bharat Aawaz
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
By Bharat Aawaz 2025-07-03 06:52:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com