రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి

0
95

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ రేషన్ కోసం దూరంలోని రేషన్ షాపులకు వెళ్లాల్సి రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తమ వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితుల వల్ల రేషన్ తీసుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో బస్తీలోనే ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ బస్తీ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే  జిల్లా పౌరసరఫరాల అధికారితో మాట్లాడి సబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయకులు సబితా అనిల్ కిషోర్, సయ్యద్ మొసిన్, ఖలీల్, తాజుద్దీన్, రేహమత్ ఖాన్, ఆరిఫ్, అరుణ్,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
డిసెంబర్‌లో ఐపీఎల్ వేలం ఉత్సాహం |
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు డిసెంబర్ రెండో వారంలో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు...
By Bhuvaneswari Shanaga 2025-10-11 05:29:31 0 26
Telangana
తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 34
తెలంగాణలో కొత్తగా పెరుగనున్న 34 నియోజకవర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి...
By Vadla Egonda 2025-07-07 02:24:50 0 1K
Goa
गोआत पशु चिकित्सालय कॉलेज सुरूवात आता पुढल्या वर्षांत
गोआ सरकाराक ह्या वर्षीचो #पशु_चिकित्सालय_कॉलेज सुरू करपाची आशा आसली, पण प्रशासनिक अडचणी आनी...
By Pooja Patil 2025-09-11 10:43:16 0 208
Andhra Pradesh
40 లక్షల వినియోగదారులతో AP సర్వీస్ విజయాలు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో జరిగే నేషనల్ e-గవర్నెన్స్ కాన్ఫరెన్స్ (NCeG)లో తన e-గవర్నెన్స్...
By Bhuvaneswari Shanaga 2025-09-24 11:42:30 0 168
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com