పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

0
111

పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను మదనపల్లి డీఎస్పీ పావని, పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉరుసు సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ నియంత్రణలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఐ సుబ్బారాయుడికి డీఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Haryana
Haryana Strengthens Infrastructure and Connectivity
Haryana continues to enhance its infrastructure and connectivity through major investments in...
By Fathima Safa 2026-07-06 08:49:19 0 146
Business & Finance
D-Day 2026 Business Summit Boosts Kerala's Investment Ecosystem
Kochi successfully hosted D-Day 2026, one of Kerala's largest business summits, bringing together...
By Navya Sree 2026-07-04 05:45:01 0 34
SURAKSHA
ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు
గరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ పోలీసులు ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-06-30 09:20:45 0 60
Andhra Pradesh
సిటిఎం జనసైనికుడు దిలీప్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు గారు
*"CTM జనసైనికుడు దిలీప్‌పై జరిగిన దాడిని తీవ్రంగా    నిన్న రాత్రి CTM...
By Benguluri Madhubabu 2026-07-04 10:01:14 0 88
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:47:43 0 790
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com