తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి

0
189

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా

భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని భాదితిరాలు కోరారు. తన భర్త ఎస్.ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకు ను తనకి ఇప్పించి ఎస్.ఐ. సురేష్ ని విధుల నుంచి తొలగించాలని కోరారు.

 పూజిత. భాదితురాలు.

Search
Categories
Read More
Sports
డీకే హింట్‌తో కోహ్లీ ఫ్యాన్స్‌కి ఆనందం |
స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్‌ కోసం సిద్ధమవుతున్నట్లు...
By Bhuvaneswari Shanaga 2025-10-16 11:16:57 0 21
Himachal Pradesh
Kangana Hits Back at ‘Slap Her’ Remark |
Actor-turned-politician Kangana Ranaut has responded strongly to a controversial remark made by a...
By Bhuvaneswari Shanaga 2025-09-19 10:22:32 0 102
Bihar
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
By BMA ADMIN 2025-05-19 18:41:55 0 2K
International
అమెరికా వీసా ఫీజు పెంపుతో ఐటీ రంగం కలవరం |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్‌-1బీ వీసా మార్పులు భారత ఐటీ రంగాన్ని...
By Bhuvaneswari Shanaga 2025-10-10 10:13:10 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com