తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి

0
227

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా

భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని భాదితిరాలు కోరారు. తన భర్త ఎస్.ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకు ను తనకి ఇప్పించి ఎస్.ఐ. సురేష్ ని విధుల నుంచి తొలగించాలని కోరారు.

 పూజిత. భాదితురాలు.

Search
Categories
Read More
Andhra Pradesh
టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
*అమరావతి :*   *టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*   *టీటీడీలో...
By Rajini Kumari 2025-12-16 11:57:18 0 26
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Tamilnadu
தமிழகத்தில் முதல் முறையாக மாநில அளவிலான INNOVATION-TN# தளம் தொடக்கம
IIT மதுரை மற்றும் தமிழ்நாடு அரசு இந்தியாவில் முதல் முறையாக மாநில அளவிலான 'INNOVATION-TN' தளம்...
By Pooja Patil 2025-09-12 07:12:23 0 105
Telangana
మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవం
జూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-06-02 09:34:24 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com