తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి

0
45

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా

భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని భాదితిరాలు కోరారు. తన భర్త ఎస్.ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకు ను తనకి ఇప్పించి ఎస్.ఐ. సురేష్ ని విధుల నుంచి తొలగించాలని కోరారు.

 పూజిత. భాదితురాలు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP Pushes Eco-Tourism with EV Drive | ఈవీతో ఆంధ్రప్రదేశ్ సుస్థిర పర్యాటకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను...
By Rahul Pashikanti 2025-09-10 09:30:06 0 29
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 597
Sports
FIFTY FOR JAISWAL! 🔥🔥🔥
His seventh 50+ score in just 12 innings against England! 💪 Will he convert this into another...
By Bharat Aawaz 2025-07-02 17:51:45 0 1K
Bharat Aawaz
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona Brought to you by BMA Even though life...
By Bharat Aawaz 2025-06-02 09:04:53 0 2K
Telangana
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com