తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి

0
191

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా

భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని భాదితిరాలు కోరారు. తన భర్త ఎస్.ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకు ను తనకి ఇప్పించి ఎస్.ఐ. సురేష్ ని విధుల నుంచి తొలగించాలని కోరారు.

 పూజిత. భాదితురాలు.

Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 827
BMA
📰 "They Want Silence. You Speak Truth. That’s Power."
📰 "They Want Silence. You Speak Truth. That’s Power."  A Message to Every Brave...
By BMA (Bharat Media Association) 2025-05-27 05:43:20 0 2K
Punjab
ਮੁੱਖ ਮੰਤਰੀ ਭਗਵੰਤ ਮਾਨ ਅੱਜ ਹਸਪਤਾਲ ਤੋਂ ਛੁੱਟੀ ਹੋ ਸਕਦੇ ਹਨ
ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ #ਭਗਵੰਤ_ਮਾਨ ਦੀ ਸਿਹਤ ਸੰਬੰਧੀ ਹਾਲਾਤ ਸੰਤੋਸ਼ਜਨਕ ਹੈ। ਅੱਜ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਸਪਤਾਲ ਤੋਂ...
By Pooja Patil 2025-09-11 10:13:35 0 62
Sports
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి.. రికార్డు ఛేజ్ |
విశాఖపట్నంలో జరిగిన మహిళల వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది....
By Bhuvaneswari Shanaga 2025-10-13 05:55:03 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com