సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
Posted 2025-08-31 01:00:07
0
291
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి
నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్ నాయు డు భారతీయ జనతా పార్టీలు చేరారు. శనివారం విజయవా డలోని నోవాటెల్ హెూటల్లో నిర్వహించిన అర్థ సంచార జాతుల సమావేశంలో గజేంద్ర గోపాల్ నాయుడు, గూడూరు టీడీపీ నేతలు శరత్ కుమార్, సింగని గేరి శ్రీనివాసులు, కే దివ్యరాణిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. టిడిపి పార్టీలో ఎన్నో అవమానాలకు గురై ఆర్థికంగా కూడా నష్టపోయినప్పటికీ టిడిపిలో గుర్తింపు దక్కకనే బిజెపిలో చేరినట్లు గజేంద్ర గోపాల్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
మూతపడిన స్కూల్లో అల్ఫాజోలం తయారీ: దాడులు చేసిన ఈగల్ టీం. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత
సికింద్రాబాద్ కంటోన్మెంట్: బోయిన్ పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్...
ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని...
Centre, Arunachal Pradesh Sign MoU for Siang Development Package |
The Centre and Arunachal Pradesh government signed a MoU to implement a special development...