ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్

0
384

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు.   ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
Coastal Karnataka Organizes Major Beach Cleaning Drives |
Environmental awareness took center stage in coastal Karnataka as NITK Surathkal and the Make A...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:51:12 0 106
Telangana
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ నేతల నిరసన యాత్ర |
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు "చలో బస్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-09 06:26:20 0 29
Sports
తండ్రి శ్రద్ధతో తీర్చిదిద్దిన క్రికెట్ ప్రతిభ |
సైకాలజిస్ట్‌గా పేరు పొందిన ప్రతీకా, తన తండ్రి శ్రద్ధతో క్రికెట్‌లో మెరుపులా...
By Akhil Midde 2025-10-24 09:03:29 0 34
International
వీసా తిరస్కరణ తర్వాత ఇలా ప్రయత్నించండి |
వీసా రిజెక్ట్ కావడం అనేది నిరాశ కలిగించే విషయం. అయితే, ఇది చివరి అవకాశం కాదు. మళ్ళీ అప్లై చేసే...
By Bhuvaneswari Shanaga 2025-10-16 13:07:27 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com