సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

0
538

మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక 

 గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో మండల జర్నలిస్టుల జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు వార్త... దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా సూర్య... శరత్ బాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ గిడ్డయ్య, పల్లెవాణి కిరణ్ కుమార్ , సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు, ఆంధ్ర అక్షర షేక్షావలి, అంకురం భారత్ ఆవాజ్.. మహబూబ్ బాషా, పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్, విన్నపం లతీఫ్ భాష, ఐ న్యూస్ మిన్నె ల్ల, పల్లె వెలుగు రాజశేఖర్ , కందనవోలు అబ్దుల్లా ను ఎన్నుకోవడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
ఆసియా కప్ 2025 మనదే: పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ అద్భుత విజయం సాధించింది....
By Sidhu Maroju 2025-09-28 19:16:58 0 116
Telangana
రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం*...
By Vadla Egonda 2025-06-10 04:39:20 0 1K
Kerala
Kerala HC Demands Government Revive Dog-Bite Compensation Panel
The Kerala High Court has directed the state government to decide on reactivating the Siri Jagan...
By Bharat Aawaz 2025-07-17 06:57:37 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com